భద్రాద్రి రాములోరి కల్యాణానికి సిరిసిల్ల నేత కార్మికుడు విజయ్ త్రీడీ కలర్ బంగారు చీరను తయారు చేసి ఆదివారం ఆవిష్కరించారు. సీతమ్మ కోసం మూడు వర్ణాలతో త్రీడీ చీరను మగ్గంపై నేశారు.
కుటుంబ జీవనానికి శ్రీసీతారామచంద్రమూర్తులు ఆదర్శమూర్తులని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా వు స్తుతించారు. కుటుంబ విలువలు క్షీణిస్తున్న వర్తమాన కాలంలో సీతారాముల ఆశయాలను, విలువలను అన్వయించుకుంటూ ఆదర్శవం�
హైదరాబాద్ : భద్రాద్రిలో సీతారామ స్వామి కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వారల ఎదుర్కోలు మహోత్సవం మిథిలా మైదానంలో శనివారం సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు. రాష్ట్ర