సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ఆత్మహత్యలు చేస�
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం ఓ నేతన్నను బలితీసుకున్నది. ఆర్డర్లు, పెండింగ్ బకాయిలిచ్చి ఆదుకోవాలని వేడుకున్నా రాష్ట్ర సర్కారు కనికరించకపోవడంతో ఓ నేత కార్మికుడి ప్రాణం గాల్లో కలిసింది.