CEO Sudarshan Reddy | రాష్ట్రవ్యాప్తంగా ‘సర్' ప్రక్రియ కొనసాగుతున్నది. ఓటరు జాబితాలో పేర్లు, ఇంటిపేర్లు, ఇతర వివరాల్లో అక్షర దోషాలు ఉన్నా ఆయా ఓటర్లకు నోటీసులు వస్తున్నాయి.
SIR Notice | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా అధికార, రాజకీయ ప్రముఖులకు కూడా బీఎల్వోలు నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్�
తన గుర్తింపు నిరూపించుకోవాలంటూ నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్కు ఈసీ నుంచి నోటీసులు అందాయి. దీనిపై ఆయన ‘ఎక్స్'లో స్పందిస్తూ, ‘సర్' ఫారాలు అవసరమైన సమాచారాన్ని రాబట్టలేకపోతే వాటిని సవరించాలని