మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సర్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలతో కలిపి అత్యధికంగా జిల్లాలో 29,79,130 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి
ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ 99.8 శాతం పూర్తయినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పష్టం చేసింది. ఫామ్ల డిజిటలైజేషన్ మాత్రం 25.55 శాతమే జరిగిందని పేర్కొన్నది.
BLO seeking money for SIR forms | ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పత్రాల పంపిణీ కోసం బూత్ స్థాయి అధికారిణి (బీఎల్వో) డబ్బులు డిమాండ్ చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. దీనితో పాటు డబ్బులు తీసుకుని ‘సర్’ ఫారాలు నింప�
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా పిట్లం మండలంలో BLOలు ఇంటింటికీ వెళ్లి SIR దరఖాస్తు ఫారాలను పంపిణీ చేస్తున్నారు.