తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పూర్వ చైర్పర్సన్, ప్రముఖ గాయకుడు, దివంగత సాయిచంద్ భార్య వేద రజని తన భర్త స్థానంలో ఈ పదవిని అందుకున్న తర్వాత తొలిసారి బహిరంగ సభలో పాల్గొని తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు
నాంపల్లిలోని గిడ్డంగుల కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన వేద రజనీ సాయిచంద్ కార్యాలయంలోకి తన భర్త చిత్రపటాన్ని స్వయంగా తీసుకెళ్లి..
తెలంగాణ ఉద్యమ గొంతుక మూగబోయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తన ఆటపాటతో ఊపిరిలూదిన ఊపిరి ఆగిపోయింది. హోరెత్తించే పాటలతో ఉద్యమకారులను ఏకం చేసిన పాట ఆగిపోయింది.
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణంపట్ల సంతాపాన్ని ప్రకటించారు.