రేయింబవళ్లు శ్రమించి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికుల్లో ఈ ఏడాది దసరా ఉత్సాహం కనిపించడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదున్నర నెలలు గడుస్తున్నా ఇంకా టర్నోవర్ను ప్రకటించని యాజమాన్
తమ భూములను కొంత మంది దళారులతో కలిసి లాక్కునేందుకు సింగరేణి యజమాన్యం కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తూ గోలేటి గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గోలేటి ఓపెన్కాస్ట్ ఏర్పాటు సమయంలో నిర్వ�
సింగరేణి కార్మికులకు మూడు రోజుల ముందే దసరా పండుగ వచ్చేసింది. సింగరేణి సంస్థకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల నుంచి సీఎం కేసీఆర్ 32 శాతం బోనస్ను ప్రకటించిన విషయం తెలిసిందే.