సింగరేణి ఆసుపత్రిలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు ఎదుట నాయకులు బుధవారం నిరసన దీక్ష చేపట్ట�
సింగరేణి దవాఖానలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు ఎదుట నాయకులు �
కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సింగరేణి ఆసుపత్రుల్లోనే పూర్తిస్థాయి వైద్యం అందించాలని, చిన్న జబ్బులకే హైదరాబాద్కు రిఫర్ చేయడం సరైన విధానం కాదని సింగరేణి సీఎండీ బలరాం వైద్యాధికారులకు సూచించారు.
సింగరేణి విజిలెన్స్ అధికారులు కొత్తగూడెం కార్పొరేట్ ప్రధాన ఆస్పత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుజాత కార్యాలయంలో శనివారం సాయంత్రం దాడులు చేపట్టారు. డాక్టర్ �