Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగరేణి నిధులను సీఎం దుర్వినియోగం చేయడంపై ఆయన మండిపడ్డారు. ‘సింగరేణి పైసలు నీ అయ్య సొ�
సర్కారు బడుల పరిశుభ్రతకు సింగరేణి సంస్థ నిధులను ఖర్చుచేయనున్నారు. ఈ సంస్థ ద్వారా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టుకు(డీఎంఎఫ్టీ) సమకూరిన నిధులను వినియోగించనున్నారు.