సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి మృతిచెందిన 42 మందికి రూ. కోటి పరిహారంతో పాటు కేంద్రం ప్రకటించిన రూ. 2లక్షల నష్టపరిహారం రావాలంటే డెత్ సర�
వారంతా జూన్ 30న ఉదయం 9.18 గంటల వరకు బతికే ఉన్నారు. పొట్టకూటి కోసం పరిశ్రమలో డ్యూటీకోసం వచ్చిన సగటు జీవులు వీరు. ఆ క్షణంలో జరిగిన భయంకరమైన ఒక్క పేలుడు వారి జీవితాలకు చివరి క్షణంగా మార్చింది. అతి భయంకరమైన అగ్ని
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో బాధితులకు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన పరిహారం ‘అశ్వథ్థామ హతః.. కుంజరహాః’ అన్నట్టుగా తయారైంది. మృతుల కుటుంబాలకు కోటి, తీవ్రంగా గాయపడిన వారికి �
‘ఓరి దేవుడా.. మా బిడ్డలెక్కడ? పొట్టకూటి కోసం వస్తే శవాలను చేశావు కదయ్యా’ అంటూ కార్మికుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలతో పటాన్చెరు ఏరియా దవాఖానలో విషాదం అలుముకున్నది. పుట్టినగడ్డపై ఉపాధి కరువై.. పొట్�