మహిళల సాధికారతే లక్ష్యంగా అన్ని రంగాల్లో మహిళలు మరింత ముందుకు సాగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
హైమద్నగర్ గ్రామంలో సెయింట్ ఆన్స్ పాఠశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులను ఎలాంటి అనుమతులు లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.