Road accident | వ్యాన్ను లారీ ఢీకొట్టిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని సిధి జిల్లా (Sidhi district) లో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
MP Urination Case | మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి తన మీద మూత్రం పోసిన ఘటన గురించి బాధితుడు దశ్మత్ రావత్ స్పందించాడు.
Madhypradesh | మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సిద్ధి జిల్లాలోని (Sidhi District) రేవా-సాత్నా సరిహద్దుల్లో (Rewa-Satna border) వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు (Truck) అదుపుతప్పి ఆగి ఉన్న రెండు బస్సులను (Two buses) ఢీ