ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. మంగళవారం నుంచి సిద్దిపేటలో రైలు కూత వినిపించింది. ఆరు దశాబ్దాల సిద్దిపేట కల స్వరాష్ట్రంలో నెరవేరింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణ,
సిద్దిపేట వాసుల రైలు కల త్వరలోనే నెరవేరనున్నది. గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తికాగా, శుక్రవారం రైల్వే సేఫ్టీ అధికారులు ట్రయల్న్న్రు విజయవంతంగా నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి బయల
Siddipet | సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట వాసుల దశాబ్దాల రైల్వే కల సాకారం కానున్నది. సిద్దిపేట రైల్వేస్టేషన్లో తొందరలోనే రైలు కూత వినబడనున్నది. గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తవ్వగా.. శుక్రవారం
నెల రోజుల్లో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని, ఈ ప్రకియ్ర పూర్తికాగానే మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని మంత్రి హరీశ్రావు చెప్పారు. శనివారం ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువదలని కృషి, ఆర్థిక మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో త్వరలోనే సిద్దిపేటకు చుక్చుక్ రైలు రానున్నది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు కేం�