విధుల్లో ఉన్న జూనియర్ వైద్యుడిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకుంది. జూనియర్ వైద్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రభుత్వ జనరల్ దవాఖానలోని ఎమర్జెన్సీ విభాగంలో జూనియర్
సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఈఎన్టీ విభాగంలో వినికిడి లోపాన్ని గుర్తించే పరికరాలను సిద్దిపేట మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాథామస్, దవాఖాన సూపరింటెండెంట్ శాంతి బుధవారం ప్రారంభించారు. ఈ పరికరా లతో వ�
క్యాన్సర్ బారినపడే వారి సంఖ్య పెరుగుతుండడంతో ప్రభు త్వం అప్రమత్తమైందని, క్యాన్సర్ బారి నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్న�