శాసనసభ ఎన్నికల మహా సంగ్రామం గురువారం ముగిసింది. జిల్లాలో అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపులు, చిన్నచిన్న
ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసే వరకు కూడా పలు కేంద్రాల్లో ఓటర్లు బారుల
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా ‘సీఎం కేసీఆర్ కప్' పేరిట సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో మంత్రి హరీశ్రావు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.