కర్ణాటకలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలపై పన్నుల వాతను కొనసాగిస్తున్నది. ఐదు హామీల అమలుకు అవసరమైన నిధుల కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నది. పెట్రోల్, డీజిల్పై సేల్
కర్ణాటకలో ‘40% కమీషన్ సర్కారు’గా అపఖ్యాతి పొందిన మునుపటి బీజేపీ ప్రభుత్వం బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా నడుస్తున్నది. రాష్ట్రంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలు కాలేదు.