ACB Raid | అక్కా, చెల్లెళ్ల మద్య ఆస్తి తగాదాల విషయంలో బాధితురాలి నుంచి లంచం తీసుకున్న ఎస్సై, కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి బాధితుల నుంచి రూ. 50వేలు లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్కుమార్, కానిస్టేబుల్ రాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
కాంగ్రెస్ నేత రాఘవేందర్రాజు ఓమహిళ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని డీజీపీకి ఫిర్యాదు అందగా.. అతడిపై కేసు నమోదు చేసినట్టు మహబూబ్నగర్ రూరల్ ఎస్సై విజయ్కుమార్ తెలిపారు.
ట్రాక్టర్ చోరీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ములుగు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన పల్లచ్చు స్వామి ఈనెల 21న పొలంలో ఉంచి