అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో జరిగింది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. సుంగాపూర్కు చెందిన కౌలు రైతు దుర్గం రాజయ్య (65) రూ. 2 లక్షలు అప్పు
గ్రీన్ఫీల్డ్ రోడ్డు రెండో విడత భూసేకరణ కోసం భారీ పోలీసు బందోబస్తు మధ్య సోమవారం మార్కింగ్ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూసేకరణకు ప్
మండలంలోని చిన్నరాజమూర్లో వెలిసిన ఆంజనేయస్వామి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం తెల్లవారు జామున కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు స్వామివారి�