ఇటీవల నల్లగొండ పట్టణంలో తెల్లవారుజామున జరిగిన శివసత్తి బోద్ సాయికుమార్ హత్య కేసులో నిందితులను పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు నిం�
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ మండలంలో ఉత్సవ నిర్వాహకులు పోలీస్ శాఖ రూపొందించిన ప్రత్యేక పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని నల్లగొండ రూరల్ ఎస్ఐ డి.సైదాబాబు సూచించారు. శనివారం సాయంత్రం �