తనకు ఇష్టంలేని పెండ్లి చేశారని జీవితంపై విరక్తి చెందిన ఓ నవ వధువు ఇంటి 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హోలీ పండుగను పురస్కరించుకుని చెరువు వద్ద ఫొటోషూట్ చేయడానికి వచ్చిన ఇద్దరు యువకులు చెరువులో మునిగి మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల సీఐ సుధీర్కుమార్, ఎస్సై మహేశ్వర్రెడ్డి వివరాల ప్రకారం.. �
లక్ష రూపాయలకు కన్న కొడుకును విక్రయించిన మహారాష్ట్ర వాసి ఆశిక్ తులసీరామ్ హట్వార్పై గుమ్మడిదల పోలీసులు కేసు నమోదు చేశారు. గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్రెడ్డి వివరాల ప్రకారం..