పింఛన్లు పెంచే వరకు ఉద్యమం ఆగదని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం వికారాబాద్ ప్రాంత దివ్యాంగులతో కలిసి ఆయన మున్సిపల్ కార్యాల యం ఎదుట �
సింగరేణి సి&ఎండీ ఆదేశాల మేరకు పీవీకే 5 గని యందు గత వారం రోజులుగా గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో యోగాసనాల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. గని మేనేజర్కు ఉన్న యోగా విజ్ఞానంతో ఉద�
మనిషిని మనిషిగా, మానవతా విలువలు కలిగిన మంచి వాడిగా తీర్చిదిద్దేందుకు పండుగలు దోహదం చేస్తాయని కొత్తగూడెం సింగరేణి కాలరీస్ పివికే పై 5ఇంక్లైన్ గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు.