న్యూఢిల్లీ: సివిల్స్ 2021లో శ్రుతి శర్మ టాప్ ర్యాంక్ సాధించింది. తన విజయ ప్రస్థానంలో పేరెంట్స్, ఫ్రెండ్స్ పాత్ర కీలకమైందని ఆమె అన్నారు. వారెంతో సపోర్ట్ ఇచ్చినట్లు ఆమె చెప్పారు. కష్టంతో పాటు సహ�
న్యూఢిల్లీ: సివిల్స్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. టాప్ మూడు ర్యాంక్లను మహిళలే చేజిక్కించుకున్నారు. సివిల్ సర్వీసెస్ 2021 ఫలితాలను ఇవాళ రిలీజ్ చేశారు. శ్రుతి శర్మ టాప్ ర్యాంక్ సాధించింది.