చవకైన దీర్ఘకాల రుణాలను అందించాలని, తక్కువ పన్నులు అమలు చేయాలని, పీఎం కిసాన్ ఆదాయ మద్దతును రెట్టింపు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ స్టాక్హోల్డర్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను లక్ష్యానికి అనుగుణంగా మంజూరు చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో రెండో త్రైమాసిక బ్యాంకర్ల జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువార�
న్యూఢిల్లీ: అనూహ్య ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి కరోనా మహమ్మారి ప్రభావంతో సిబ్బంది వేతనాల్లో కోత విధించడంతోపాటు ఉద్యోగుల ఉద్వాసనలు జరిగాయి. దరిమిలా అత్యధికులు