ఉదాహరణకు, సామాన్య శకం మొదలు కావడానికి మూడు నాలుగు వందల ఏండ్ల ముందే వెలువడిన గుణాఢ్యుడి ‘బృహత్కథ’, విష్ణుశర్మ ‘పంచతంత్రం’లను తీసుకోండి. ఈ రచనలు రెండూ భారతదేశంలో ప్రాచీన కథన రీతుల తీరుతెన్నులను మనకు రుచి �
ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్కుమార్ సౌత్ ఇండియన్ షార్ట్ స్టోరీ మీట్కు ఎంపి కయ్యారు. చెన్నైకి చెందిన సాహిత్య అకాడమీ ఎస్సార్ ఇన్స్టిట్యూట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తం గా ఏటా దక్షిణ భారత