వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో శ్రీ భవానీ శంకర దేవాలయంలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య ఉదయం హోమాలు, మధ్యాహ్నం శ్రీ పార్వతీ పరమేశ్వర
తమిళనాడులోని సేలం, మల్లమూపంబట్టిలో ఏలియన్స్కు ఓ గుడిని నిర్మించారు. శివపార్వతులు, మురుగన్, కాళి మాత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. 11 అడుగుల లోతైన నేల మాళిగలో ఈ గుడిని నిర్మించారు.
Chervi Gattu | నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. శనివారం తెల్లవారుజామున లక్షలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా శివ పా�