శ్రీశైలం (Srisailam) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. పాతాళగంగ పుణ్యస్నానానికి వచ్చిన తండ్రి, కుమారుడు మృతిచెందారు. శివదీక్ష విరమణకు వచ్చిన ఓ కుటుంబం తెలంగాణ పరిధిలోని లింగాలగట్టు పాత
నల్లమలలో శివ మాలధారుల రద్దీ పెరిగింది. శ్రీశైల మల్లన్న దర్శనానికి ఇరుముడులతో స్వాములు కాలినడకన వెళ్తుండడంతో అటవీ ప్రాంతం శివనామస్మరణతో మార్మోగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా శ్రీగిరికి చేర�
భక్తిభావంతో పాదయాత్ర మహాశివరాత్రి పర్వదినానికి వేళైంది. మరో మూ డ్రోజుల్లో పండుగ రానున్నది. కానీ అంతకంటే వా రం ముందు నుంచే ఉమ్మడి పాలమూరులో ము ఖ్యంగా నల్లమల ప్రాంతంలో పండుగ శోభ సంతరించుకున్నది.
Srisailam | ఓం నమ:శివాయ అంటూ శివమండల దీక్షను చేపట్టిన శివ భక్తుల కోసం శ్రీశైల (Srisailam) క్షేత్రంలో దీక్షా విరమణ ఏర్పాట్లను బుధవారం నుంచి ప్రారంభించారు