జూబ్లీహిల్స్, జూన్ 20: కాంగ్రెస్ ప్రభుత్వం ఆయమ్మ(Ayamma)ల వేతనాలకు కూడా ఎగనామం పెడుతోంది. హైదరాబాద్ యూసుఫ్గూడా మధురా నగర్ లోని శిశు విహార్(Shishu Vihar)లో ఆయమ్మలుగా పనిచేస్తున్న సిబ్బందికి జనవరి నెల నుంచి జీతాలు అంద�
హైదరాబాద్ జిల్లాలోని ఎన్జీఓలు, శిశు విహార్ సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు వారం రోజుల్లో అవసరమైన గుర్తింపు ధ్రువ పత్రాలను జారీ చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మీ �
మానవ త్వం మంటకలిసింది.. అప్పుడే పుట్టిన ఆడశిశువును కర్కశంగా ముళ్లపొదల్లో వదిలేసిన హృదయ విదాకర ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. అమరచింత మండలం క్రిష్ణంపల్లి గ్రామ శివారులోని ముళ్ల పొదల్లో గురువారం �
పసిపిల్లల విక్రయాల కేసులో (Child Selling) అసలు సూత్రధారులెవరనే విషయాన్ని రాచకొండ పోలీసులు ఇప్పటికీ గుర్తించలేదు. ఢిల్లీ, పుణెలోని ప్రధాన ఏజెంట్ల ఆచూకీ తెలిస్తేనే.. హోంలో ఉన్న పిల్లల అసలు తల్లిదండ్రులను గుర్తించ�