14 ఏళ్ల పాటు సాగిన మలి తెలంగాణ సాధన ఉద్యమానికి శిబూ సొరేన్ సహకారం మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. జేఎంఎం అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సొరేన్ మృతిపై సోమవారం ఒక ప్రకటనలో ది
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు, స్వరాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన సాహసోపేత అడుగును ఆదిలోనే గుర్తించిన ఉత్తరాదికి చెందిన తొలి పోరాటయోధుడు జేఎంఎం నేత శిబూ సొరేన్. 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ న
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు, సీనియర్ గిరిజన నేత, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శిబూ సొరేన్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఓ దవ