రామాయంపేటలోని విజయలక్ష్మి మహిళా స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లో రూ.7.10 లక్షల రుణాలు పక్కదారి పట్టినట్లు వెలుగుచూసింది. విజయలక్ష్మి సంఘంలో 13 మంది సభ్యులున్నారు. వీరిలో 11 మంది ఈ రుణాలు చెల్లించాలని బ్యాంకు �
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు, వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)కు రుణాలు మంజూరు చేస్తున్నది. సభ్యుల ఆర్�