TS Minister Jagadish Reddy | గొర్రెల పంపిణీ పథకంతో యాదవులు ఆర్థిక పరిపుష్టి చెందుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు ఊతం ఇస్తున్నది. గొల్లకుర్మల జీవితాల్లో వెలుగు నింపేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
రెండో విడుత గొర్రెల పంపిణీకి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో జీవాలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆరు వేల కోట్లతో రెండో విడత కార్యక్రమం జమ్మికుంటలో ప్రారంభించిన మంత్రి తలసాని 500 కుటుంబాలకు 12 వేల గొర్రెలు పంపిణీ ఆఖరి గొల్ల, కుర్మ ఇంటి దాకా గొర్రెలు అందిస్తాం సీఎం కేసీఆర్ పాలనే ఈ రాష్ర్టానికి శ్రీరామ ర�
హైదరాబాద్ : గొర్రెల యూనిట్ పెంచిన ధరను రూ. 1,75,000 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే డీడీ లు కట్టి ఉన్న 14 వేల మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండో విడత గొర్రెల