Mahabubnagar | మహాబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం గేటు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొన్న ఘటనలో 10 గొర్రెలు మృతి చెందగా మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన మీసం మల్లయ్య తన వ్యవసాయ పొలం వద్ద పశువుల పాకలో గురువారం గొర్రెల మందను తొలి ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం గొర్రెల మంద దగ్గరికి వెళ్లి చూడగా
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్లో పున్నం మల్లయ్యకు చెందిన గొర్రెల మందపై అడవి జంతువులు దాడిచేయగా 70 గొర్రెలు మృతిచెందాయి. బాధితుడి వివరాల ప్రకారం.. పున్నం మల్లయ్య రోజు మాదిరిగా తన వ్యవసాయబావ�