మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. పురిటి బిడ్డ నుంచి పండు ముసలోళ్ల వరకు సంక్షేమ ఫలాలను అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్వంలో మంజూరైన షీ క్యాబ్ వాహనాలను 23 మంది
మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోంలో రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరు�
Woman Empowerment | సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని, అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధితోపాటు వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని
నిరుద్యోగ ఎస్సీ మహిళలకు సబ్సిడీపై వాహనాలు జిల్లా వ్యాప్తంగా 64 మందికి అందనున్న షీ క్యాబ్స్.. మేడ్చల్, సెప్టెంబర్3(నమస్తే తెలంగాణ): ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశం కల్పించేందుకు (షీ క్యాబ్) పైలెట్ �