శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతన చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరిస్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
విజయవాడ -నాగ్పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి శివారులో నేషనల్ హైవే అధికారులు, సంబంధిత మేఘా కంపెనీ ప్రతినిధులు గురువారం మారింగ్ చేశారు. తమ భూములకు ధర నిర్ణ
శాయంపేటకు చెందిన దాసరి కల్పనకు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఢిల్లీలో ఆదివారం జరిగే వేడుకల్లో పాల్గొననున్నది. అలాగే ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో ముఖాముఖిలో పాల్గొనే అవకాశం ద�
హనుమకొండలోని (Hanamkonda) శాయంపేట రైల్వే గేటువద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మృతిచెందాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట రైల్వే గేటు వద్ద గార్డు గేటు వేశారు.