ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,908.99 కోట్ల తుది డివిడెండ్ను షేర్హోల్డర్లకు చెల్లించినట్టు ప్రభుత్వ రంగ విద్యుదుత్పాక సంస్థ ఎన్టీపీసీ తెలిపింది.
Amazon CEO: 27 వేల మందిని తొలగించిన ప్లాన్ గురించి అమెజాన్ సీఈవో ఆండీ జాసీ ఓ లేఖ రిలీజ్ చేశారు. షేర్హోల్డర్లకు ఆయన లేఖ రాస్తూ.. దాంట్లో కంపెనీ తీసుకున్న నిర్ణయాలను చెప్పారు. అతికష్టంగానే ఉద్యోగుల తొలగిం�
రిలయన్స్ డీల్ ఆమోదం కోసం న్యూఢిల్లీ, మార్చి 19: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ ఏప్రిల్ 20,21 తేదీల్లో షేర్హోల్డర్లు, రుణ దాతల సమావేశాల్ని ఏర్పాటు చేసింది. రిలయన్స్ రిటైల్తో కుదుర్చుకున్న