Ashok Gehlot | సచిన్ పైలట్ నుంచి తాను ఎప్పుడూ దూరం కాలేదని రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. తాము ఎప్పుడూ విడిపోలేదని, కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్య�
Sharad Pawar, Ajit Share Stage | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మరోసారి ఒకే వేదికను పంచుకున్నారు. గత పక్షం రోజుల్లో వారిద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం ఇది మూడోసారి.
ముంబై: వచ్చే నెల 1న పుణేలో నిర్వహించనున్న ప్రధాని మోదీ సన్మాన కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముంబై: అరెస్ట్ తర్వాత కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒకే వేదికను పంచుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలో నిర్మించిన కొత్త ఎయిర్పోర్ట్ను శనివారం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం�