ప్రసిద్ధ భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో (Bhadrakali Temple) శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రకాళీ అమ్మవారిని గా
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘ నంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అ లంపూర్ జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించ�
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి (Indrakeeladri) దసరా శరన్నవరాత్రి (Dasara Celebrations) ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవైంగా వేడుకలను నిర్వహించనున్నా