ఇసుక అమ్మకాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి హెచ్చరించారు. ఆన్లైన్లో ఇసుక అమ్మకాలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
స్వరాష్ట్రంలో మన ప్రగతికి తార్కాణం కలెక్టరేట్ సముదాయమని, కొన్ని రాష్ర్టాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్లే పెద్దవని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు అన్నారు. మెదక్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మ
Telangana Chief Secretary | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి తొమ్మిదేళ్లు పూర్తయ్యి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దశాబ్ధి ఉత్�
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో జాప్యం చేయొద్దని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.