భూమి లేకపోయినా ఓ వ్యక్తికి 7 గుంటల భూమి ఉన్నట్టు పట్టాదారు పాస్బుక్ రావడంతో శంషాబాద్ మండలంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని అలీకోల్తండ�
వీధి కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి చెందిన ఘటన బుధవారం శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిల్లోనిగూడ వైపు నుంచి పాలమాకుల గ్రామం వైపునకు వీధి కుక్కలు ఓ