కడ్తాల్ పోలీసు స్టేషన్ పరిధిలో గతనెల 29వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసుల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. కడ్తాల్ కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టును బుధవారం సాయంత్రం శంషాబాద్
ఇల్ల్లు ఖాళీ చేయించిందనే కక్షతో ఓ వృద్ధురాలిని, ఆధారాలు లభించొద్దనే ఉద్దేశంతో 9ఏండ్ల చిన్నారిని దారుణంగా హత్యచేసిన కేసును 24గంటల్లోనే శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు. హత్యచేసిన బిహార్కు చెందిన వ్�