Paytm-RBI | నిరంతరం నిబంధనలను ఉల్లంఘించినందువల్లే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆంక్షలు విధించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
Rs 2000 | గత మే 19 నుంచి ఆగస్టు 31 వరకు రూ.2000 నోట్లు 93 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయని ఆర్బీఐ తెలిపింది. మరో రూ.24 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని వెల్లడించింది.
RBI on El Nino | ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్బీఐ తగ్గు చర్యలు తీసుకుంటుందని, కానీ ఎల్ నినో ప్రభావం తమకు ఒక సవాలేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తేల్చేశారు.