షేక్పేట ప్రధాన రహదారిపై ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట ప్రధాన రహదారిపై ఉన్న డ్యూక్ ఎవెన్యూ బిల్డింగ్లోని 2వ ఫ్లోర్లో ఆకాష్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఓ సంస్థ కొ
షేక్పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం. 70లో సుమారు 200 కోట్ల విలువైన స్థలం ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం ‘ప్రభుత్వ భూమి కబ్జా’ పేరుతో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు.
Shakepet | షేక్పేట(Shakepet)లోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం(Fire broke) చోటు చేసుకుంది. ఫుట్పాత్పై ఉన్న దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
షేక్పేట మండల పరిధిలో ఖరీదైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో సుమారు రూ.350 కోట్ల విలువైన స్థలాలను షేక్పేట మండల రెవెన్యూ సిబ్బంది కబ్జాదారుల నుంచి కాపాడారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో వార్డు పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట డివ�
ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో గురువారం రాత్రి నగరంలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జూబ్లీహిల్స్ సర్కిల్ షేక్పేట్లో అత్యధికంగా 4.0 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లి 3.4 సెంటీమీటర్ల వర్షం కు�