వేసవిలో వాహనం జాగ్రత్త!. వేసవిలో వాహనాలను ఎండలో పార్కింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు ముందుగా తెలుసుకోవడంతో ధన, ప్రాణ నష్టాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండాకాలం నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం బస్టాపులు లేనిచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 20 బస్టాపుల్లో చలువ పందిళ్లు వేస్తున్నారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్ల వద్
ఇంటిమీద గుడి నీడ పడకూదని చాలామంది చెబుతుంటారు. గుడి పవిత్రతను కాపాడటానికి వచ్చిన ఆచారం ఇది. గుడి నీడ పడేటంత దగ్గరగా ఇల్లు నిర్మించకుండా ఉండేందుకు ఈ నియమం ప్రచారంలోకి వచ్చింది. గుడి పవిత్ర ప్రదేశం. నిత్యం