ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు.
కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు అమలుచేయడంలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ప్రశ్నించారు. పట్టణంలో
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్తోపాటు అన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలోని పేదలకు వరంగా మారాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.