తెలంగాణలో సమీకృత అభివృద్ధి కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మూసాపేట మండలం వేములకు (Vemula) చేరకున్న మంత్రి కేటీఆర్.. ఎస్జీడ�