‘ఇంటికి చెందిన సివరేజ్ లైన్ బ్లాక్ అయింది..మరమ్మతు చేయించండి’ అంటూ ఫిర్యాదులు చేస్తే పట్టించుకోలేదు. పైగా ఆ పని తమది కాదని ఎవరికి వారే మరమ్మతులు చేయించుకోవాలని చెప్పారు. సరేనని.. సొంతంగా మరమ్మతులు చేయ�
షేక్పేట్ : ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తున్నామని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. సోమవారం షేక్పేట్ డివిజన్ సబ్జా కాలనీలో 4లక్షల 50 వేల రూపాయలతో నిర్