వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలుపాలన్న గత కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం నెరవేరనున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురుడుపోసుకున్న ప్రతిపాదనల్లో మరో అద్భుతమైన భారీ మురుగునీటి ప్రాజెక�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. పనులు పూర్తయిన చోట ఒక్�
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి హైదరాబాద్లో 100 శాతం సివరేజ్ ట్రీట్మెంట్ (Sewage Treatment) చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మురుగునీటిని శుద్ధిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రూ.3,866 కోట్లతో 31 మురుగ�
దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్కు (Hyderabad) ఉందని మంత్రి కేటీఆర్ (Minster KTR) అన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి (Sewage Treatment) చేసే తొలి నగరంగా చరిత్ర సృష్టించబోతున్నదని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) హైదరాబాద
సూర్యాపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడంతో పాటు, గత పాలకుల పుణ్యమా అని పేరుకుపోయిన సమస్యలపై మంత్రి జగదీశ్రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట ప్రజలు మురుగునీట
మురుగు నీటిని శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆదేశించారు. గురువారం పట్టణం శివారులో నిర్మిస్తున్న ఎస్టీపీ కేంద్రం పనులను ఆయన పరిశీలించారు.