ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మసురే వీరేందర్ విద్యుత్తు షాక్కు గురయ్యాడు. గురువారం ఫూలాజీ బాబానగర్లో గల గ్రౌండ్లో ఆడుకుంటుండగా.. నిర్మాణంలో ఉన్న �
అతివేగంగా దూసుకొచ్చిన కారు ఏడుగురు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి బస్టాండ్ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది.
పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడన్న నెపంతో ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్ కర్రతో చితకబాదిన ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకున్నది. విద్యార్థి తల్లిదండ్రులు కథనం ప్రకారం మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన సురేందర్