UP Hospital Deaths | ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మరణమృదంగం (UP Hospital Deaths) మోగుతున్నది. బల్లియా జిల్లా ఆసుపత్రిలో గత మూడు రోజుల్లో 54 మంది రోగులు మరణించారు. అలాగే 72 గంటల్లో 400 మంది ఆసుపత్రి పాలయ్యారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. వరుసగా 25 రోజుల నుంచి నగరంలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కన్నా తక్కువ నమోదు కావడం లేదు. 2012 తర్వాత ఈ రేంజ్లో ఢిల్లీలో ఎండలు మండడం ఇద�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ గత రెండు రోజుల నుంచి మండిపోతోంది. భానుడి భగభగతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే ఇవాళ మరింత తీవ్ర స్థాయిలో ఎండలు ఉండనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ నే