నాలుగేండ్లకోసారి ప్రపంచ క్రీడాభిమానులను అలరించే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో పతకమనేది ఒక ప్లేయర్ జీవిత లక్ష్యం! విశ్వక్రీడా వేదికపై కనీసం ఒక్కసారైనా పతకాన్ని ముద్దాడాలనే నేపథ్యం. అందుకోసం ప్లేయర్లు
ఏషియన్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత ఆర్చర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన వేర్వేరు విభాగాల్లో మన ఆర్చర్లు మూడు స్వర్ణాలు, రజతం, మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మహిళల కాంపౌం�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఏడు పతకాలు ఖరారయ్యాయి. స్పెయిన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో రవీనా, విశ్వనాథ్ సురేశ్, వన్శజ్, భావ న, కుంజారాణి దేవి, లషు యాదవ్, అశిష్ స