ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వైఖరి ప్రదర్శించింది. ఉక్రెయిన్ అంశంపై గురువారం నిర్వహించిన యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని పాక్ రాయ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తనకున్న సంఖ్యా బలంతో ప్రజా ప్రయోజనాల కంటే తనకు అనుకూలమైన కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే బిల్లులనే చట్టాలుగా మారుస్తున్నది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపో
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్రెడ్డికి సభ సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఈ నెల 12కు సమావేశ�
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 నుంచి జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం 7వ తేదీ (సోమవారం) ఉద�
చ్చే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. అయితే.. రాజ్యాంగ నియమ నిబంధనలు, సభా సంప్రదాయాలపై అవగాహన లేని ప్రతిపక్ష, బీజేపీ నేతలు కొందరు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావ�