Bihar : వంట ఆలస్యం చేసినందుకు వదినపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మరిది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన మరిది ఏకంగా వదిన తల నరికి చంపాడు. అనంతరం తలను మర్రిచెట్టుకు వేలాడదీశాడు. ఈ దారుణ ఘట�
లక్నో: ఆహారం వడ్డించడం ఆలస్యమైనందుకు ఒక తండ్రి తన కుమార్తెను హత్య చేశాడు. అయితే మృతురాలికి వారం రోజుల్లో పెళ్లి జరుగాల్సి ఉంది. ఉత్తర ప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బాబుగఢ్ ప్రాంతానికి �
న్యూఢిల్లీ, నవంబర్ 13: రెండు గంటల కంటే తక్కువ ప్రయాణం ఉండే విమానాల్లో భోజన సేవలు పునఃప్రారంభించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను సడలించేందుకు సమ�